గద్వాల జములమ్మ సేవలో Dk అరుణమ్మ

Spread the love

ఉమ్మడి పాలమూరు ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు dk అరుణమ్మ గద్వాలలోని జములమ్మ – పరుశురాముడిని స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు అరుణమ్మను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు…

Related Posts

You cannot copy content of this page