పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

ప్రకాశం : చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల…

జగిత్యాల టౌన్ సిఐ నటేష్ సస్పెండ్.

జగిత్యాల పట్టణ సిఐ నటేష్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజి ఉత్తర్వులు జారీ చేసినట్టు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. సిఐ నటేష్ అవినీతి, క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి…

తిరిగి సొంత గూటికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…

తిరిగి సొంత గూటికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…??హీట్ పెంచు తున్న ఏపీ రాజకీయాలు ముద్రబోయినకు మైలవరం బాధ్యతలు…?? తిరుపతి యాదవ్ కు CMO నుంచి పిలుపు…!!…ఏమి జరగబోతోంది అర్ధం కాని రీతిలో ఎదురు చూస్తున్న ఓటర్లు…రాజకీయ విశ్లేషకులు కి అంతుబట్టని రాజకీయ…

భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట.. హరీశ్రవు, తలసాని…

శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

శ్రీ సీతారామచంద్రస్వామి నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ప్రజల మనిషి రాజన్న తో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది చౌటుప్పల పట్టణ కేంద్రంలోనిశ్రీ సీతారామచంద్రస్వామినూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యులుమునుగోడు అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు కోమటిరెడ్డి…

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు కీలక తీర్పు

ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశం భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణ ఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్త ఆమెకు తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదన ఇరు పక్షాల వాదనల…

గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్మరి కొద్ది సేపట్లో పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు లాస్యనందిత పార్ధీవ దేహంఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య ఆకస్మికంగా రోడ్డు ప్రమాదం లో మరణించిందిలాస్య మరణ వార్త తనను…

కాంగ్రెస్.సీపీఐ…సీపీఎంల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు.

అధికారికంగా ప్రకటించిన షర్మిల. 26 వ తేదీన అనంత పూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం. కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం. రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం తిరుపతి…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..*

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE