హైదరాబాద్ యశోద హాస్పటల్ లో గతంలో ములుగు ఎస్పీ గా పనిచేసిన సంగ్రమ్ సింగ్ పాటిల్

హైదరాబాద్ యశోద హాస్పటల్ లో గతంలో ములుగు ఎస్పీ గా పనిచేసిన సంగ్రమ్ సింగ్ పాటిల్ తల్లీ అనారోగ్యం తో బాధపడుతూ యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నా రాష్ట్ర…

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినశ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపిఎస్.,

స్వేచ్చగా, న్యాయబద్ధంగా సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహించడమే మొదటి ప్రాధాన్యత. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహా పుణ్యక్షేత్రం భక్తులకు భద్రతే ప్రధాన లక్ష్యం శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తా.. పరిరక్షించడాన్ని అత్యంత కీలకంగా తీసుకుంటా. పోలీసులు ప్రజలకు…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు…

శ్రీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

రామేశ్వరంలో శివలింగానికి ప్రత్యేక పూజలు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామేశ్వరం లో శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర…

బి ఆర్ ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నాగేందర్ గౌడ్ ?

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పై తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.ఇటీవల ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి తాను బరిలో ఉండబోనని ప్రకటించినందున పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే గెలుస్తుందని తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు…

ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ. 50 కోట్లు అంటూ మోసం..అరెస్ట్ చేసిన పోలీసులు

హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెట్టెను రూ .50 కోట్లకు…

ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న ప్రజాశాంతి పార్టీ.

సాక్షిత విశాఖపట్నం:.175 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ.మోడీ తొత్తులతో యుద్ధం..ప్రజాశాంతి పార్టీ సిద్ధం. అదే మన నినాదం.రాబోయే ఎన్నికల్లోప్రజాశాంతి పార్టీ, కే ఏ పాల్ నాయకత్వంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ…

నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా సభ విజయవంతం

యువనేత శంఖారావ సభ విజయవంతం చేద్దాం పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ .. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సవితమ్మ విలేకరుల సమావేశంలో…

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పార్టీ అధినేత

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ హెలికాప్టర్‌లో వచ్చారు. Jana Sena Party కార్యాలయం సమీపంలో కొత్తగా హెలీప్యాడ్‌ నిర్మించారు. Pawan Kalyanకు పార్టీ నేతలు స్వాగతం పలికారు.

విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్

ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖ నుండే పాలన చేస్తా మళ్ళి గెలిచి వచ్చాక విశాఖ లో ప్రమాణ స్వీకరం చేస్తా విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటా అమరావతి కి మేము వ్యతిరేకం కాదు లేజిస్లేటవ్ క్యాపిటల్ గా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE