ఏపీ. కోనసీమలో చిచ్చుపెట్టారు: చంద్రబాబు

Spread the love

ప్రశాంతత, ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న కోనసీమ జిల్లాలో ప్రజల మధ్య సీఎం జగన్ చిచ్చు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. మంచి నీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసు ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అలాంటి చోట జమ్మూ కశ్మీర్ మాదిరిగా ఇంటర్నెట్ బంద్ చేసి పోలీసు బలగాలను మోహరించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page