కాంగ్రెస్ లో చేరిన తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్.

తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి,ఇద్దరు కౌన్సిలర్లు దొంగరి రేవతి, మాధవి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి తొర్రూరు డివిజన్ కేంద్రంలోని…

శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే

రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు … ఎమ్మెల్యే కి మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు, నాయకులు……

సంక్షేమ నేతకు పలు ఆహ్వానాలు, వినతులు…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు,…

క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన

[3:23 PM, 3/6/2024] Sakshitha: క్రమబద్ధీకరణ పేరుతో నిరుపేద ప్రజలను దోచుకోవడమేనా ప్రజా పాలన….?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు \, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …[3:25 PM, 3/6/2024] Sakshitha: సాక్షిత : కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అనుభవరాహిత్యంతో సామాన్య ప్రజలు…

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కొండాల అమ్మవారి దేవస్థాన కాలక్షేప మండప నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నానిసాక్షిత : శాస్త్రొక్త పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే….*-అమ్మలుగన్న అమ్మ శ్రీ కొండలమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై…

తిరుపతిని పారిశుద్ధ్యంలో మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యం : ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్

సాక్షితతిరుపతి నగరం:తిరుపతి రైల్వే స్టేషన్ టాక్సీ యూనియన్ డ్రైవర్లుతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని…

మేయర్ చే ఎస్పీ మెస్ ప్రారంభం

తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ మెస్ ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. స్థానిక కరకంబాడి రోడ్డులోని డి మార్ట్ పక్కన రెడ్డిగుంటలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు వాలంటీర్లు : మేయర్ డాక్టర్ శిరీష

సాక్షిత*తిరుపతి నగరం:ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు చేరవేస్తున్న ప్రజాసేవకులు వాలంటీర్లని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 27వ డివిజన్ కు సంబంధించి 17…

స్కూటీపై చిలకలూరిపేట పట్టణంలో ప్రజల దగ్గరికి ప్రజల సమస్యల పరిష్కారానికి మాజీమంత్రి ప్రత్తిపాటి…

చిలకలూరిపేటలో పలు వీధులు స్కూటీపై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రేపు ప్రజలకి ఏమేమి వసతులు అందించాలో ఏ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఎన్ని రకాలుగా కష్టాలు పడుతున్నారో ఒక మధ్య తరగతి కుటుంబం ఒక పేద కుటుంబం అన్నీ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE