పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ, బిఅర్ఎస్ నుండి భారీ చేరికలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఎంపి ఆస్పిరెంట్

పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ, బిఅర్ఎస్ నుండి భారీ చేరికలు: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఎంపి ఆస్పిరెంట్ వరంగల్ పార్లమెంట్పరకాల నియోజకవర్గ కేంద్రం లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బి అర్ ఎస్, బీజేపీ పార్టీ నుండి భారీ చేరికలు…

ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈనెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యం లో ఈ స‌మావేశం నిర్వ‌హిం చ‌నున్నారు. మంత్రుల‌తో పాటు అధి కారులు కూడా హాజ‌రు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశా…

ఊట్ల మల్లన్న స్వామి జాతర మహోత్సవం

ఊట్ల మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో గల మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిన్నారం ఎంపీపీ…

గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం

బాపట్ల జిల్లా కొరిశపాడు హి మండలంలో మార్చ్ 10న ఆదివారం నాడు జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు…

గుండె తరుక్కుపోతుంది.

గుంటూరు ఈస్ట్ ‘ప్రజా శంఖారావం’ ఎన్నికల ప్రచార యాత్రలో డాక్టర్ పెమ్మసాని. ‘ ప్రజా సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. 40ఏళ్లుగా నివసిస్తున్నా , ఆ ఇళ్లకు పట్టాలు లేవు. ఆ ఎమ్మేల్యే ఏమో గంజాయి అమ్ముకోవడమే తప్ప ప్రజా సంక్షేమం…

సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు కలిశారు. కాంగ్రెస్‌ అధిష్టానం జాబి తాను ప్రకటించిన తర్వాత రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయ క్‌, వంశీ చంద్‌రెడ్డి, సురేష్‌ షెట్కర్‌ మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో…

ఉమెన్ పవర్!! విజయనగరాన్ని శాసిస్తున్న మహిళా రాణులు..!

విజయనగరం జిల్లా: ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మహిళామణులు పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు పూసపాటి గజపతిరాజులు విజయ నగరం ప్రాంతాన్ని పరి పాలించారు. నాడు గజపతిరాజుల పాలన అందరి మన్ననలు పొందారు. అయితే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ…

రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!

ఆ రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!రంగుల హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తీపికబురు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు పండుగ కానుకగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు…

కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

సాక్షిత కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు.. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా..…

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటన.. 2017 పీఆర్సీని పూర్తిస్థాయిలో ఇవ్వాలని నిర్ణయం.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయం-మంత్రి పొన్నం..

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE