దళిత బంధు పథకం ఓ వరం…
దళిత బంధు పథకం ఓ వరం… *: సాక్షిత : దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ & ఫ్యాబ్రికేషన్, ఫ్లోర్ మిల్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే…* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని లాల్ సాహెబ్ గూడ గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్…
దళిత బంధు పథకం ఓ వరం… *: సాక్షిత : దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ & ఫ్యాబ్రికేషన్, ఫ్లోర్ మిల్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే…* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని లాల్ సాహెబ్ గూడ గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్…
భౌరంపేట్ కట్ట మైసమ్మ బోనాల ఏర్పాట్లు పరిశీలన…. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈనెల 07-08-2022 ఆదివారం నాడు నిర్వహించబోయే శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి బోనాల పండుగ ఏర్పాట్లను ఈరోజు భౌరంపేట్ నాయకులు…
భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ *సాక్షిత : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి పైపులైన్…
75 కిలో మీటర్ల సైకిల్ రైడ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …సాక్షిత : 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే 75 కిలో మీటర్ల సైకిల్ రైడ్…
ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల – కరీంనగర్ రహదారిపై గల రాజారాం వద్ద రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా…
సాక్షిత : క్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ బిజెపి మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాల పై పోరాడుతున్న టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి అకర్షుతులై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పదిమంది…
మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని షాపూర్ గ్రామంలో 07:00 AM నుండి 11:30…
ద్రౌపదమ్మకు పట్టువస్తాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి దంపతులు పుత్తూరు పట్టణంలో వెలసిన ద్రౌపతి దేవి సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయంలో జరుగుతున్న…
ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దోమల నివారణ చర్యలు చేపట్టిన వెంకటేష్ గౌడ్ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని శంషిగుడా ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో అక్కడక్కడ వర్షపు నీరు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని…