మొక్కలే మానవాళికి మనుగడకు ప్రాణాధారం
మొక్కలే మానవాళికి మనుగడకు ప్రాణాధారం – మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి *గజ్జలకొండలో ‘నెట్ జీరో ఆరోగ్యకరమైన ప్రాంగణం’ కార్యక్రమం: మొక్కలు నాటిన ఎమ్మెల్యే కందుల నారాయణ […]
మొక్కలే మానవాళికి మనుగడకు ప్రాణాధారం – మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి *గజ్జలకొండలో ‘నెట్ జీరో ఆరోగ్యకరమైన ప్రాంగణం’ కార్యక్రమం: మొక్కలు నాటిన ఎమ్మెల్యే కందుల నారాయణ […]
రాజముద్రతో పట్టాదారు పాసుబుక్స్-రైతన్నలకు సంపూర్ణ భరోసా. -ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్. కీర్తిరాయునిగూడెంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ మైలవరం,
విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలతో పాటు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం మునిసిపల్ కార్యాలయం ఎదుట వైసీపీ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 6 తేదీ నుండి 14వ తేదీ వరకు పాదయాత్ర భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సూళ్లూరుపేట కేంద్ర
కోవూరులో రిలే నిరాహార దీక్షకు భారీఎత్తున ఏర్పాట్లు.. వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మేరకు DSC లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి నారా లోకేష్
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయంలకు మంజురైన రూ.30,71,000/- ముప్పై లక్షల డెబ్భై ఒక వెయ్యి రూపాయల ఆర్థిక సహాయంను అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
రాయదుర్గం గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మరియు రాయదుర్గం గౌడ్ సంఘం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది కూకట్పల్లి ఎమ్మెల్యే తీరు ..డబుల్ బెడఁరూం కేటాయింపుపై యాగీ ..యాగీపేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాదేకులం పేరు వాడుకునే దొర
కొత్తవంగల్లు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కొత్తవంగల్లు రూ 4.10 కోట్లతో అభివృద్ధి ఇంటింటికి టిడిపి ప్రచారంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూటమి ప్రభుత్వం
మాటలు రాని యువతి పై అత్యాచార యత్నం కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలుశిక్ష జరిమానా విధించిన జిల్లా కోర్టు……….. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి వెల్లడి సాక్షిత
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అవినీతి జరుగుతోందని మాజీ కార్పొరేటర్ ఆరోపణ…. లబ్ధిదారుల నుంచి లక్ష రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్నారని నగునూరి సుమలత రాజు విమర్శ…. అవినీతిపై
ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదే జిల్లాలో వేరుశెనగ, మినుములు, కందులు, ఆయిల్పామ్, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు
ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి అవసరం లేదు మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజావాణిలు చాలు……..రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
ప్రభుత్యం గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ఆగస్టు 8నుండి నిరవధిక నిరాహార దీక్ష, సమ్మెకు సంఘాల పిలుపు కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని
కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో సైబర్ నేరాల పై అవగాహనాసదస్సు ……………చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ.. సాక్షిత : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కిడ్స్
రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలుట్రాఫిక్ నిబంధనల అమలులో రాజీ లేదు… శాఖల సమన్వయంతో ప్రమాదాల నియంత్రణనిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు… –పోలీసు కమిషనర్ అంబర్
ద్వారకుంటలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు…* సాక్షిత : సూర్యపేట జిల్లా/ కోదాడ మండలం ద్వారకుంట గ్రామంలో అమ్మ పాలు అమృతంతో సమానం ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి
గాంధారి ఖిల్లా మైసమ్మ దర్శనానికి బయలుదేరిన మహిళలకు శుభాకాంక్షలు…. మొక్కులు తీర్చుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించిన శ్రీమతి మనాలి ఠాకూర్… సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి’ రామగుండం/
విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెరగాలి.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి…. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షీ టీమ్ అవగాహన సదస్సుమహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, పోక్సో చట్టంపై
రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి…. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్…. సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి, లక్షెట్టిపేట/
పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలిసైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి… సైబర్ భద్రతపై అవగాహనే మోసాలకు శాశ్వత నివారణ : పోలీసు కమిషనర్ అంబర్
గంజాయి, మత్తు పదార్థాలపై పోలీసుల ఉక్కుపాదంరూ.17.09 లక్షల విలువైన 40.173 కిలోల గంజాయిని ధ్వంసం చేసిన రామగుండం పోలీసు కమిషనరేట్…. మత్తు పదార్థాల విక్రయం, రవాణాపై కఠిన
వైద్య పరీక్షల పేరుతో కార్మికులను వేధించడం తగదు…. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను బహిష్కరించాలని ఉమ్మడి కార్మిక సంఘాల పిలుపు… సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి, రామగుండం |
ఎన్టీపీసీ టౌన్షిప్లో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలుఅమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలునిర్వహించిన శ్రీమతి మనాలి ఠాకూర్… సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి, రామగుండం | రామగుండం శాసనసభ్యులు ఎంఎస్
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యం…. పెద్దపల్లి నియోజకవర్గ విద్యాభివృద్ధికి రూ.50 కోట్ల కేటాయింపు….. –ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు… సాక్షిత పెద్దపల్లి –జిల్లా ప్రతినిధి,
తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీలో కీలక సంప్రదింపులుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ…. సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులు, పెద్దపల్లి అభివృద్ధి
రైతులకు సాగునీరు, ఎరువుల కొరత రానివ్వంఎస్సారెస్పీ కాలువలకు బుష్ క్లియరెన్స్ పూర్తి చేసి త్వరలోనే నీటి విడుదల సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.. శాస్త్రీయ సాగుపై రైతులకు అవగాహన
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంఓపీ, ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి…. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రతి చిన్నారికి భద్రత, విద్య, సంరక్షణ అందించాలిఅనాథలు, చదువు మానేసిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ సేవలు చేరవేయాలి…. ఐసీపీఎస్ అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి…. ఈఎస్ఐ, పీఎఫ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కల్పించాలిఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ డిమాండ్ – కలెక్టర్కు