మహాత్మా జ్యోతి రావు ఫూలే 197వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ లో ఫూలే విగ్రహానికి పూలమాలలు

Spread the love

మహాత్మా జ్యోతి రావు ఫూలే 197వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ లో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించిన మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు చిట్ల దివాకర్, సురేష్ రెడ్డి,ఆవుల పావని జగన్ యాదవ్,రాజేశ్వరీ వెంగయ్యా చౌదరీ,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగదీష్ యాదవ్,వేంగయ్య చౌదరీ,సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి,మహేందర్,యువ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,ఇతర ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page