వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌ఎస్‌ఎస్‌ (నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌) జాతీయ అవార్డు గ్రహీతలు

Spread the love


National Awardees of NSS (National Service Scheme) met YS Jagan

సాక్షితఅమరావతి : సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌ఎస్‌ఎస్‌ (నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌) జాతీయ అవార్డు గ్రహీతలు, న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొన్న ఏపీ విద్యార్ధులు*

జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టిన జాతీయ సేవా పధకం(ఎన్‌ఎస్‌ఎస్‌) విద్యార్ధులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం వైఎస్‌ జగన్, రానున్న రోజుల్లో మరింతగా రాణించాలని ఆకాంక్ష.

ఏపీలో 36 యూనివర్శిటీలలో 2173 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లలో జరుగుతున్న కార్యక్రమాలను సీఎంకి వివరించిన ఎన్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ ఆఫీసర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్ధాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ కృషిచేస్తుందని సీఎంకి వివరణ, ప్రశంసించిన సీఎం.

రాబోయే రోజుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా రాష్ట్రానికి మరింత ఖ్యాతి వచ్చేలా కృషిచేయాలన్న ముఖ్యమంత్రి

*2019 – 20, 2020 – 21 సంవత్సరాలకు గాను ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు గ్రహీతలు డాక్టర్‌ పి.అశోక్‌ రెడ్డి, డాక్టర్‌ కే.జితేంద్ర గౌడ్, సీహెచ్‌.పార్ధసారధి,

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page