నారా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పై పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్,మరియు వైసిపి నాయకులు చేసిన దాడులు

Spread the love

ఎర్రగొండపాలెం నియోజకవర్గం పర్యటనలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్,మరియు వైసిపి నాయకులు చేసిన దాడులను ఖండిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు అడిషనల్ జిల్లా ఎస్పీ ని కలిసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, ఒంగోలు నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ దామచర్ల జనార్దన్ రావు, కొండేపి శాసనసభ్యులు డా.డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కనిగిరి నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు మాజీ శాసనసభ్యులు డా. దివిశివరామ్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కంచర్ల శ్రీకాంత్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

ఇట్లు,
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం
ప్రకాశం జిల్లా.

Related Posts

You cannot copy content of this page