సాక్షిత : ప్యాట్నీనుండి కండ్లకోయ వరకు,మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు, ఎల్బీనగర్ నుండి పెద్ద అంబర్పేట్ వరకు,ఉప్పల్ నుండి బీబీనగర్ వరకు, తార్నాక నుండి ఈసిఐఎల్ వరకు మెట్రో రైల్ ని విస్తరించినందుకు, మరియు కాపు సమతి సంక్షేమ సంఘం భవనానికి 5 ఎకరాల స్థలం కేటాహించినందుకు గాను ముఖ్యమంత్రి కెసిఆర్ ని అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికిపూడి గాంధీ ,కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ,ఎల్.బి. నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి , ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ , అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కి ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యేలు
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
SAKSHITHA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
SAKSHITHA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ సాక్షిత కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస…