మాజీ మంత్రి సమరసింహారెడ్డి ని కలిసిన జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…

Spread the love

గద్వాల:-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అసెంబ్లీ టైగర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డీకే సమరసింహారెడ్డిని ఆయన స్వగృహంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య కలిసి పూల బొకే అందజేసి మాజీ మంత్రి ఆశీస్సులు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సరితమ్మకు అభినందనలు తెలిపి ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉంటాయని తెలిపారు

Related Posts

You cannot copy content of this page