సాక్షిత : ప్యాట్నీనుండి కండ్లకోయ వరకు,మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు, ఎల్బీనగర్ నుండి పెద్ద అంబర్పేట్ వరకు,ఉప్పల్ నుండి బీబీనగర్ వరకు, తార్నాక నుండి ఈసిఐఎల్ వరకు మెట్రో రైల్ ని విస్తరించినందుకు, మరియు కాపు సమతి సంక్షేమ సంఘం భవనానికి 5 ఎకరాల స్థలం కేటాహించినందుకు గాను ముఖ్యమంత్రి కెసిఆర్ ని అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికిపూడి గాంధీ ,కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ,ఎల్.బి. నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి , ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ , అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కి ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యేలు
Related Posts
గోపులారం బొజ్జ గణపయ్యకు ఘనంగా పూజలు
SAKSHITHA NEWS గోపులారం బొజ్జ గణపయ్యకు ఘనంగా పూజలు సాక్షిత శంకరపల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధి గోపులారం గ్రామంలో పొడవు శ్రీనివాసు సర్పంచ్ సామయ్య ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఉత్సవాలలో…
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలి
SAKSHITHA NEWS తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలి…….. ఎంఈఓ జయరాములు సెక్టోరల్ అధికారి యుగంధ సాక్షిత వనపర్తి : విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల జీవితానికి,భవిష్యత్తుకు…