దేవాలయ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love
అశ్వారావుపేట
దేవాలయ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న MLA మెచ్చా నాగేశ్వరరావు

అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని నందమూరి నగర్ లో శ్రీ ధర్మ శాస్త్ర చారిటబుల్ ట్రస్ట్ వారిచే శ్రీశ్రీశ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరిపుత్ర అయప్ప స్వామి వారి దేవాలయ శంఖుస్థాపన కార్యక్రమంలో అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరైనారు.అనంతరం ఐకేపీ వారి వ్యవసాయ పనిముట్లను ప్రారంభించారు ఎమ్మెల్యే గారు….అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి సన్మానం చేశారు…సిబ్బంది మాట్లాడుతూ వారిని గుర్తించిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వమని..తప్పకుండా రానున్న రోజుల్లో కూడా వారందరి మద్దతు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ,మాజీ జెడ్పీటీసీ,సర్పంచ్ లు,మండల నాయకులు,ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page