మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Spread the love

మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ https://www.youtube.com/watch?v=Gk_6jCAa3ccవార్డు లింగరెడ్డిగూడెం లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్,మండల అధ్యక్షుడు రాజేష్,జిల్లా కార్మిక విభాగం కార్యదర్శి ఆర్కెల మహేష్,యువ నాయకులు సాయి భారత్ చారి,కార్మిక విభాగం మండల అధ్యక్షుడు నరేష్,ఎస్.సి సెల్ మండల అధ్యక్షుడు గణేష్,గిరి,కృష్ణ,నందు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page