బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం – ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

Spread the love

కుత్బుల్లాపూర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్ లో సీసీ రోడ్డు ప్రారంభోత్సవము మరియు వాజ్పేయి నగర్ లో బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో దశలవారీగా అభివృద్ధి పరుస్తున్నామని కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ ప్రతి బస్తీలలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఈఈ పాపమ్మ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభ, సీనియర్ నాయకులు , కిషోర్ చారి , అజయ్, వెంకటేష్, మధు, శంకర్, బ్రిగేష్, కోటయ్య, రాజు, లిఫ్ట్ శ్రీను, పరశురామ్, మహిళా నాయకురాలు రమణి, వెంకటేశ్వరమ్మ, మాలతీ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page