ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ…

Spread the love

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ…

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వివిధ ఆసుపత్రిలో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకుని ఎమ్మెల్యే సిఫార్సు మేరకు మంజూరైన తిరుమలాయపాలేం మండలంకు సంబంధించిన 49 సీఎంఆర్ఎఫ్ చెక్కులకు గాను 16,25,500/- లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయా లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్వయంగా అందజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page