రైతు బీమా ప్రొసీడింగ్ ను అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి *

Spread the love

సాక్షిత : జిన్నారం గ్రామానికి చెందిన బుక్క సింహయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు మంజూరు అయింది…
ఈ మేరకు ఎమ్మెల్యే నివాసంలో మరణించిన సింహయ్య కుటుంబ సభ్యులకు రైతు భీమా ప్రొసీడింగ్ ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page