అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love

MLA Goodem Mahipal Reddy contributed financially to the funeral

నిరుపేద కుటుంబం మొగుళ్ళ వీరమని అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన :- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన మొగుళ్ళ వీరమని అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు రాష్ట్ర నాయకులు గూడెం మదుసుదన్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఇట్టి కార్యక్రమంలో వీరభద్ర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లు సద్ది విజయ భాస్కర్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి వార్డు సభ్యులు సురభి వినోద్ కుమార్ గౌడ్ సప్పటి మహేష్ డైరెక్టర్ టైలర్ బీరప్ప మొగుళ్ళ వీరయ్య బీరప్ప పెంటయ్య టెంట్ రాజు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page