అసెంబ్లీలో మాట్లాడి బస్తీ దవాఖాన మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే

Spread the love

MLA for speaking in the assembly and sanctioning Basti Hospital

అసెంబ్లీలో మాట్లాడి బస్తీ దవాఖాన మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గాగిల్లాపూర్ వాసులు…


సాక్షిత : గాగిల్లాపూర్ గ్రామంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న భవనంలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని దుండిగల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని కోరిన వెంటనే ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఆర్థిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేసేలా కృషి చేసినందుకు నాయకులు ఎమ్మెల్యే ని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుంటి మురళి, సి.మురళి, సి.పరంధామ, సి.దామోదర్, సి.నిఖిల్, సి.అరుణ్ పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page