కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం

Spread the love
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఈటల చిత్రపటానికి పాలాభిషేకం
వీణవంక …మండల కేంద్రములో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చిత్ర పటానికి బిజెపి నాయకులు ,దళిత సంగ నాయకులు పాలాభిషేకం చేశారు గురువారం దళిత బందు యూనిట్స్ లబ్ది దారులు ఈటల దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడని దిష్టి బొమ్మ దగ్ధం చేశారు .ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లడుతూ ఎమ్మెల్యే ఈటల రాజెందర్ రాజీనామా చెయడం వల్లనే దళిత బందు పథకం తిసుకు వచ్చారని కేవలం ఈటెలను ఓడగొట్టేందుకే ఈ పథకం తెచ్చారని ఎన్నిక అనంతరం దళిత బందు రాష్ట్రం అంతట ఇవ్వలేదని ఈటల రాజేందర్ దళిత బందు పథకం రాష్ట్రంలోని దళితలందరికి ఇవ్వాలని దళితుల పక్షాన మాట్లాడుతున్నాడని అన్నరు ఈటల ఎదుగు దాలను ఓర్వ లేక ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని మండి పడ్డరు ఈ కార్యక్రమంలో మరాముల్లా కొంరయ్య ,మోరే స్వామి,తిరుమల్ ,పెద్ది మల్ల రెడ్డి ,దసరపు రాజు ,సురేందర్ రెడ్డి ఎనగంటి శ్రీనివాసు ,గాజుల సమ్మయ్య ,బాపు రావు ,రాపర్తి అఖిల్ గౌడు కామిడి వెంకట్ రెడ్డి ,వెంకటేశ్ తదితరుల పాల్గోన్నారు

Related Posts

You cannot copy content of this page