సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

సీతారామ కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి

సాక్షిత ప్రతినిధి : కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలో శ్రీ సీత రామ చంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిధిగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో రామరాజ్యం నెలకొల్పారని పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల క్షల్యాణం వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణా రాష్ట్ర ప్రజలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం 20 లక్షలతో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే సంవత్సరం
శ్రీ రామనవమి వరకు కల్యాణ మండపం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి హామీ ఇచ్చారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page