గెల్లు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని

Spread the love

సాక్షిత : టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను జలవిహార్ లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page