కబడ్డీ పోటీల విజేతలకు మంత్రి పొంగులేటి అభినందన

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ లో ఇటీవల 70వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 34 పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలలో ఖమ్మం జిల్లా పురుషుల జట్టు 3వ స్థానం సాధించింది. ఈ నేపధ్యంలో విజయం సాధించిన క్రీడాకారులను, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి క్రిష్టఫర్ బాబును మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ హయాంలో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Related Posts

You cannot copy content of this page