టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన పృథ్వీరాజ్

పటాన్చెరువు పట్టణంలోని సింఫనీ పార్క్ రోడ్ లో గత లో నిర్వహించినటువంటి MPR క్రికెట్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచినటువంటి విన్నర్స్ టీం రంజిత్ అలాగే రన్నర్స్ టీం సింపని పార్క్ విజేతలకి బహుమతులు అందజేయడం జరిగింది.

కబడ్డీ పోటీల విజేతలకు మంత్రి పొంగులేటి అభినందన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ లో ఇటీవల 70వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 34 పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలలో ఖమ్మం జిల్లా పురుషుల…
Whatsapp Image 2024 01 20 At 6.00.17 Pm

అడుదాం ఆంధ్ర మండల స్థాయి విజేతలకు బహుమతుల ప్రధానం.

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండల కేంద్రం అయిన శావల్యాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, మండల స్థాయి లో విజేతలుగా…

You cannot copy content of this page