ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఐదేళ్లు పూర్తి అమ్మవారిని దర్శించుకున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Spread the love

Minister Peddireddy Ramachandra Reddy who has visited Amma for five years since Praja Sankalpa Yatra

06.11.2022 వకుళమాత ఆలయం(తిరుపతి)

మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి శ్రీ వకుళ మాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ముఖ్యమంత్రి గారి పేరిట మరియు జిల్లా పెద్ద దిక్కు మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరిట అర్చన చేయించి రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని సేవలు చేసే భాగ్యం కల్పించాలని, వారితో పాటు వైసీపీ కుటుంభం, ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న చిత్తూరు జడ్పిచైర్మన్ శ్రీ జి.శ్రీనివాసులు(వాసు) గారు.

Related Posts

You cannot copy content of this page