అలిపిరి రోడ్డు లోని మెటర్నటీ హాస్పిటల్ ప్రాంగణం

Spread the love
సాక్షిత  :  అలిపిరి రోడ్డు లోని మెటర్నటీ హాస్పిటల్ ప్రాంగణం నందు నూతన తాత్కాలిక మునిసిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష , కమీషనర్ అనుపమ అంజలి ఐఏఎస్ , డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , నూతన మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిర్మించబోతున్న సందర్భంగా ప్రజా సేవలకు భంగం కలగకుండా పరిపాలన సౌలభ్యార్థం నూతన భవనం పూర్తయే వరకు తాత్కాలిక భవనంలోకి పరిపాలన యంత్రాగాన్ని మార్చాలని నిర్ణయించడం విధితమే, ఇందులో భాగంగా పరిశీలించడం జరిగింది. ఇందులో డిప్యూటీ కమీషనర్ చంద్రమౌళి, అడిషనల్ కమీషనర్ సునీత , యస్ ఈ మోహన్ , సెక్రటరీ రాధిక ఇతర అధికారులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page