హైదరాబాద్ లోని గుర్రంగూడలోని సాయి చంద్ స్వగృహానికి వెళ్ళి సాయి చంద్ చిత్రపటానికి MRPS,MSP అధినేత గౌ మంద కృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆ తరువాత సాయి చంద్ సతీమణి రజినీ తో వారి పిల్లలతో మాట్లాడి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హైదరాబాద్ లోని గుర్రంగూడలోని సాయి చంద్ స్వగృహానికి వెళ్ళి సాయి చంద్ చిత్రపటానికి MRPS,MSP అధినేత గౌ మంద కృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆ తరువాత సాయి చంద్ సతీమణి రజినీ తో వారి పిల్లలతో మాట్లాడి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
You cannot copy content of this page