సాయి చంద్ కి నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ

Spread the love

హైదరాబాద్ లోని గుర్రంగూడలోని సాయి చంద్ స్వగృహానికి వెళ్ళి సాయి చంద్ చిత్రపటానికి MRPS,MSP అధినేత గౌ మంద కృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆ తరువాత సాయి చంద్ సతీమణి రజినీ తో వారి పిల్లలతో మాట్లాడి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related Posts

You cannot copy content of this page