రాజన్నను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటి వార్

SAKSHITHA NEWS

Maharashtra Minister Sudhir Muniganti War visited Rajanna

image 15

రాజన్నను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటి వార్

యాంకర్ వాయిస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని మంగళవారం మహారాష్ట్ర అటవీ, సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటి వార్ దర్శించుకున్నారు. వేములవాడ చేరుకున్న అయన.. స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తాసిల్దార్ రాజిరెడ్డి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వాయిస్ ఓవర్ : రాజన్న తమ ఇంటి కుల దైవమని,ప్రతి ఏడాది స్వామివారి దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని ప్రజాసేవను ప్రారంభిస్తాననీ అన్నారు.ప్రజల హృదయాల్లో బిజెపి పార్టీ ఉందనీ,ప్రధానమంత్రి మోడీ పరిపాలనలో జరిగిన అభివృద్ధిని చూసి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మోడీ పరిపాలననే స్వాగతిస్తున్నారన్నారు. దేశంలో గత పార్టీలు చేసిన అభివృద్ధిని చూడండి. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని చూసి ఏ పార్టీ వారైనా ఆయనను పొగడగా తప్పదనీ కొనియాడారు.మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు అధికంగా ఉండే భీమండి, సోలాపూర్, చంద్రపూర్ ప్రజల కోసం తెలుగు అకాడమీ ని కూడా ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించామని చెప్పారు.ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండబోదనీ,
మహారాష్ట్రతో పాటు దేశంలో కెసిఆర్ హవా వస్తది అనేది ప్రోపగండ మాత్రమే అని అన్నారు.నిజామాబాదులో ముఖ్యమంత్రి కూతురు కవితనే ఓడిపోయింది. అలాంటిది బయటకు వచ్చి ఇతర రాష్ట్రాల్లో ఏలా గెలుస్తారనీ,మిషన్ తెలంగాణలో భాగంగా మోడీ సునామి తప్పదనీ,మూడు స్థానాలు ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 50 స్థానాలు గెలిచామని,వచ్చే ఎన్నికల్లోను మా సత్తా చూపుతామని అన్నారు.


SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSappeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిఅల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని కమిషనర్ కి విజ్ఞప్తి తిరుపతి నగరం appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతి నగరంలో ప్రతిష్టించాలని కోరుతూ…


SAKSHITHA NEWS

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ alluri అల్లూరి సీతారామరాజు జీవితం అందరికి ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page