కంచర్ల పద్మకినివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

కంచర్ల పద్మకినివాళులర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల పట్టణానికి చెందిన కంచర్ల శంకర్ రెడ్డి సతీమణి కంచర్ల పద్మ మరణించడం జరిగింది. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు
పద్మ పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి తదితరులునివాళులర్పించారు.

Related Posts

You cannot copy content of this page