కడప విమానాశ్రయ నూతన టెర్మీనల్ భవన శంకుస్థాపన

Spread the love

కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, పౌర విమానయానాలశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రి డాక్టర్ విజయ్ కుమార్ సింగ్, ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు.

Related Posts

You cannot copy content of this page