కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, కడప ఎంపీ…
గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం వారు జరిపిన భూసేకరణలో గన్నవరం మండలం బుద్ధవరం, దావాజిగూడెం, అల్లాపురం గ్రామాలలోని హరిజనవాడలకు చెందిన 484 మంది తమతమ నివాసాలను కోల్పోయినారు. భూసేకరణ సమయంలో వారికి ఆర్&ఆర్ ప్యాకేజీ క్రింద నివాసస్థలాల కేటాయింపు, ఉచిత…