హైదరాబాద్ లో ఈడీ ఎదుట హాజరైన జేసీ

Spread the love
హైదరాబాద్ లో ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి

బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ కంపెనీపై కేసు నమోదు చేసిన ఈడీ

ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి

బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ కంపెనీపై కేసు నమోదు చేసిన ఈడీ

మీడియా ప్రతినిధులు పై దురుసుగా ప్రవర్తించిన జెసి ప్రభాకర్ రెడ్డి

సీఎం కుటుంబ మీడియా పై సీరియస్


తాము ఈ కేసులకు భయపడేది లేదని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈడీ దాదాపుగా నాలుగు గంటల పాటు ప్రభాకర రెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ కార్యాలయం వద్ద ఏపీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన మీడియా ప్రతినిధి పైన ఆగ్రహంతో ఊగిపోయారు. నీవే పెట్టావు కదా కేసులు అంటూ గట్టిగా మాట్లాడారు.పక్కకు పో అంటూ ఆ ఛానల్ లోగోను పక్కను నెట్టారు. భయపడతాం అనుకుంటున్నావా అంటూ ప్రశ్నించారు

Related Posts

You cannot copy content of this page