శరత్‍ను అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు..

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‍ను అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు…! రిమాండ్‍పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు… ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి… 14 రోజులపాటు రిమాండ్ విధించిన న్యాయమూర్తి… శరత్‍ను విజయవాడ సబ్ జైలుకు తరలించిన…
Whatsapp Image 2024 01 29 At 12.38.10 Pm

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో నేరుగా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లనున్న…

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేంత వరకు నా పోరాటం ఆగదు – కూన శ్రీశైలం గౌడ్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: అర్హులైన…

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…

బండి సంజయ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. భాజపా లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో కలిసి కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా సాక్షిత : నిజాంపేట్ కార్పొరేషన్ లో 2019 కంటే ముందున్న పాత ప్లాట్లకు, భవనాలకు రెండింతలు పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలి – కూన శ్రీశైలం గౌడ్ * నిజాంపేట్ మున్సిపల్…

హైదరాబాద్ లో ఈడీ ఎదుట హాజరైన జేసీ

హైదరాబాద్ లో ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ కంపెనీపై కేసు నమోదు చేసిన ఈడీ ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి…

You cannot copy content of this page