ప్రతి కుటుంబానికి సంక్షేమ తోడ్పాటు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం

Spread the love

Jagananna government is providing welfare support to every family

ప్రతి కుటుంబానికి సంక్షేమ తోడ్పాటు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం:శాసనసభ్యులు సింహాద్రి

మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామ సచివాలయం పరిధిలో చిరువోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తక్షణ పరిష్కారానికై వెళ్తున్నామని, దేశంలోఎక్కడ,గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్న పేద అక్క చెల్లెమ్మలకు చేయూత ద్వారా సాధికారత కల్పన,అవినీతికి తావులేకుండా కులం,మతం, వర్గం,పార్టీలకు అతీతంగా..

పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే జగన్ ప్రభుత్వ సంకల్పం.ఆ సంకల్పమే ధ్యేయంగా మేము గడపగడపకి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకొని,వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకొని తక్షణమే పరిష్కరించే మార్గంగా ముందుకు వెళ్తున్నమని శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్స్, నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page