వినాయక నవరాత్రి ఉత్సవాలకు రావాలని డిప్యూటీ మేయర్ కి ఆహ్వానం…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరగనున్న వినాయక నవరాత్రి ఉత్సవాలకు రావాలని నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని పలువురు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ రవి కిరణ్, 11వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామ కృష్ణ, అసోసియేషన్ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page