నవరాత్రి ఉత్సవాలకు రావాలని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి ఆహ్వానం..

Spread the love

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వినాయక ఉత్సవ కమిటీల సభ్యులు డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నదానం, పూజలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యలు సయ్యద్ సలీం ,నాయకలు, యువ నాయకులు, పార్టీ శ్రేణులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page