SAKSHITHA NEWS

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర రూట్..

ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 1.5కి.మీ మెట్రో నిర్మాణం..

నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో పొడిగింపు..

ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌ వరకు 29 కి.మీ మేర మెట్రో నిర్మాణం.

Whatsapp Image 2024 01 23 At 2.41.45 Pm

SAKSHITHA NEWS