సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా హైదరాబాద్ మెట్రో రైలు రూట్ విస్తరణ. ఫేజ్ 2 లో మొత్తం 70 కిలోమీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. సిటీలోని నలుమూలాల…
పీఎం మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఇవాళ మొట్ట మొదటి అండర్ వాటర్ టన్నెల్ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు…
పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్తో కోల్కతాలో…
ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్- ఫలక్నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్లైన్లో సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో…
న్యూ ఢిల్లీ :చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు. ఈ…
తిరుపతిని మెట్రో సిటీలతో పోటిపడేలా అభివృద్ది చేయడమే తన లక్ష్యంగా, పక్కా ప్రణాళికలతో ముందుకు వెల్లేలా పని చేస్తానని, రానున్న ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్…
ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ మేర రూట్.. ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 1.5కి.మీ మెట్రో నిర్మాణం.. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో పొడిగింపు.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, శంషాబాద్ వరకు 29 కి.మీ మేర…
ఘట్కేసర్ మండల ఎంపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ హైదరాబాద్ ఈస్ట్ గా పిలవబడే ఉప్పల్,బోడుప్పల్, పీర్జాదిగూడ, చెంగిచెర్ల, చర్లపల్లి,నారపల్లి,పోచారం, ఘట్కేసర్ ప్రాంతాలు…
మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న శుభసందర్భంగా బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి ,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్…