దుండిగల్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ కు వెళుతున్న బోనాల ఉత్సవంను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

దుండిగల్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ కు వెళుతున్న బోనాల ఉత్సవంను ప్రారంభించిన ఎమ్మెల్యే…

బోనాల పండుగ సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద శ్రీ శ్రీ శ్రీ కనకాల కట్టమైసమ్మ తల్లి జాతరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామం నుండి శాలివాహన కుమ్మర సంఘం కమిటీ వారు బోనాలతో వెళుతున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో సుమారు 150 మందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపిపి చినంగి వెంకటేశం, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్, కౌన్సిలర్లు జక్కుల కృష్ణా యాదవ్, గోపాల్ రెడ్డి, ఆనంద్ కుమార్, మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, సీనియర్ నాయకుడు జక్కుల శ్రీనివాస్, ఉప్పరికృష్ణ ముదిరాజ్, మంగలి కుమార్, వెంకటేష్ గౌడ్, పాండు గౌడ్, శంకరప్ప మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page