గార్వీ సందల్ షరీఫ్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

Spread the love

గార్వీ సందల్ షరీఫ్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రొడామేస్త్రి నగర్-ఏ దర్గా వద్ద నిర్వహించిన సందల్ షరీఫ్ వేడుకలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, సిద్దిక్, వేణు యాదవ్, మధు మోహన్, వహీద్ ఖురేషి, శేఖర్ రావు, అన్వర్, యాదగిరి, జావేద్, ఖాదర్, మెహ్మూద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page