ఖమ్మం నగరంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Spread the love

Former MP Ponguleti’s visit to Khammam city

ఖమ్మం నగరంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాపర్తినగర్, వైరారోడ్, కొలిపాక ఫంక్షన్ హాల్ , బల్లేపల్లి, ఖానాపురం తదితర ప్రాంతాల్లో జరిగిన వివాహాది శుభకార్యక్రమాలకు హాజరైయ్యారు.

వధూవరులను దీవించి పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, దుంపల రవికుమార్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్ భాయ్, భీమనాథుల అశోక్ రెడ్డి,

చింతమళ్ల గురుమూర్తి, పీఎస్ఆర్ యూత్ నాయకులు కానుగుల రాధాకృష్ణ, తాళ్లూరి రాము, కొంగర జ్యోతిర్మయి, బోడా శ్రావణ్ కుమార్, ఉమ్మినేని కృష్ణ, రామకృష్ణ, రజనీకాంత్, యువనేత గోపి, ఎయిర్టెల్ నరసింహారావు, ఆది, అర్వపల్లి శివ, శివ, ముఖేష్, మొగిలిచర్ల సైదులు, చల్లా రామకృష్ణారెడ్డి, కంపాటి రమేష్, కొడాలి గోవిందరావు, కన్నెగంటి రావు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page