పోచంపల్లి మల్లన్న జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love


Former MLA Koona Srisailam Goud participated in Pochampally Mallanna Jatara

పోచంపల్లి మల్లన్న జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: దుండిగల్ మున్సిపల్ పరిధిలోని డి. పోచంపల్లి లో జరిగిన మల్లన్న జాతరకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.

మల్లన్న జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని, మల్లన్న ఆశీర్వాదంతో ప్రజలంతా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానిక బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్,

శ్రీశైలం యాదవ్, పిట్ల లక్ష్మణ్, తేలుకుంట సంతోష్, శ్రీకాంత్, హర్ష, పుల్లారావు, మల్లారెడ్డి, రవి రెడ్డి, అభినందన్ రెడ్డి, సునీల్, అనిల్, లక్ష్మణ్ తదితరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page