మాజీ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే గుండ

Spread the love

మాజీ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే గుండ

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీకాకుళం చేరుకున్న సందర్భంగా శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆయనకు సాదర స్వాగతం పలికారు. బుధవారం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వగృహానికి వెంకయ్య నాయుడు విచ్చేసిన సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయనకు పూల బొకేతో స్వాగతం పలికారు.శ్రీకాకుళం విచ్చేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలుగచేసిందని లక్ష్మీదేవి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్ల గౌరవ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాద్,కింజరాపు ప్రభాకర్ రావు, మాదారపు వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page