నారా లోకేష్ యువగాళo పాదయాత్ర జరుగుతుంటే అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి :- మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

Spread the love

సాక్షిత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు నడవాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ నేతృత్వంలో మాత్రమే అభివృద్ధి చెందుతుంది. యువగాళం పాదయాత్రలో మాజీ మంత్రి , ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని సంఘీభావం తెలిపి మాట్లాడుతూ లోకేష్. నేడు యువతకు ఆదర్శంగా, మార్గదర్శకుడిగా ముందుకు సాగుతూ, రాష్ట్రంలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, దుర్మార్గపు పరిణామాలను అంతం చేయాలని యువగాళo పాదయాత్ర ప్రారంభించడం జరిగింది.

యువగళం పాదయాత్ర ముందుకు సాగే కొంది అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని , నవ్యాంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇలా అనేక విధాలుగా ఐటీ మంత్రిగా దేశంలోనే గొప్ప మన్నలు పొందిన యువ నాయకుడు నారా లోకేష్, పుల్లారావు ఇన్చార్జిగా ఉన్న తూర్పుగోదావరి ,పశ్చిమగోదావరి జిల్లాలలోని పరిణామాలను వివరించగా లోకేష్ ప్రత్తిపాటి పార్టీకి చేస్తున్న కృషి భేష్ అని వర్ణించారు, నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షునిగా ఉన్న సమయంలో అధికంగా సీట్లు గెలిచామని నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలలోనే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు…!!_

Related Posts

You cannot copy content of this page