దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు…

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు మరియు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాన మంత్రి Narendramodi జెండా ఊపి ప్రారంభించారు అమృత్ భారత్ రైలు దర్భంగా నుండి ఆనంద్ విహార్…

ఒకేరోజు ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఉత్తర ప్రదేశ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభమైన అన్ని రూట్లలో ఈ రైళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే మరో 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభించేందుకు…

నారా లోకేష్ యువగాళo పాదయాత్ర జరుగుతుంటే అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి :- మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

సాక్షిత : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు నడవాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ నేతృత్వంలో మాత్రమే అభివృద్ధి చెందుతుంది. యువగాళం పాదయాత్రలో మాజీ మంత్రి , ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని సంఘీభావం తెలిపి మాట్లాడుతూ లోకేష్.…

You cannot copy content of this page