ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తి.

Spread the love

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తి.

రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్న ముగ్గురు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీలుకె.నవీన్ కుమార్ , దేశపతి శ్రీనివాస్ చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి మల్లారెడ్డి , ఎమ్మెల్సీ లు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , బాను ప్రసాద్ , శంబిపూర్ రాజు , ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణ రావు KP వివేకానంద గౌడ్ , బేతి సుభాష్ రెడ్డి అబ్రహం తో కలిసి పాల్గొని సభ్యులకు శాలవ తో సత్కరించి,పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండల్ రావు, దామోదర్ రావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page