మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీ బోరంపేట గ్రామం

Spread the love

మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీ బోరంపేట గ్రామంలో 3వ రోజు ఇంటింటికి తొమ్మిది సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కరపత్రం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్చార్జిలు పీసరి కృష్ణారెడ్డి గోనెమల్లారెడ్డి డి సీతారాం రెడ్డి వై శ్రీనివాస్ రెడ్డి టి రాము తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page