తెలంగాణలో మల్లొక్కసారి రైతు సర్కార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండల పరిధిలోని “మైలార్ దేవరంపల్లి ” కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అనంతయ్య, BJP నాయకులు అశోక్, BSP నాయకులు కావలి మల్లేశం, రాజు “ఎర్రవల్లి” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి నాయకులు రవీందర్ రెడ్డి, శ్యామ్, చంద్రయ్య మోమిన్ పేట్ మండల పరిధిలోని “టేకులపల్లి” గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు నర్సింలు గౌడ్, రమేష్, అశోక్, ఆనంద్, మాణయ్య, రాజు, నగేష్, ప్రశాంత్, సురేష్, రైమత అలీ, సల్లావుద్దిన్ వారి అనుచరులు మొత్తం కాంగ్రెస్, BJP, BSP పార్టీల నుండి 180 మంది BRS పార్టీ లో చేరారు.

ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page